మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..21 మంది మృతి

X
Highlights
మధ్యప్రదేశ్లోని శిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమేలియా సమీపంలోని జోగ్దాహా దగ్గర పెళ్లి బృందంతో...
arun18 April 2018 7:24 AM GMT
మధ్యప్రదేశ్లోని శిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమేలియా సమీపంలోని జోగ్దాహా దగ్గర పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్కు వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ఘటనలో 21 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. 70 అడుగుల పై నుంచి ట్రక్కు పడటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటినా స్ధానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరణించిన వారికి రెండు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT