ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్: 14 మంది మృతి

X
Highlights
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ...
arun6 Aug 2018 8:10 AM GMT
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగడంతో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు, మావోయిస్టులకూ మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు కనిపించడంతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కుంట ఎస్పీ అభిషేక్ మీనా ధృవీకరించారు. ఘటనా స్థలంలో 16 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT