Coronavirus: కరోనా విలయతాండవం.. 50 మంది డాక్టర్లు బలి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు. ఇప్పటిదాకా దాని బారిన పడి 37వేలమంది బలయ్యారు.1,50,732మంది ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకున్నారు. ఈ కరోనా వైరస్ ధాటికి ఇటలీ అతలాకులమవుతోంది.-పూర్తి కథనం  

Show Full Article
Print Article
Next Story
More Stories