నేడు నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు

నేడు నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు
x
Highlights

ఇవాళ నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు కేంద్రమంత్రులు రానున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రైల్వేమంత్రి...

ఇవాళ నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు కేంద్రమంత్రులు రానున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. గూడురు విజయవాడ మధ్య ఇంటర్‌ సిటీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కృష్ణపట్నం, ఓబుళాపురం రైల్‌ లైన్‌తో పాటు పలు పథకాలను ప్రారంభిస్తారు. దీంతో మూడు రోజుల పాటు ఉపరాష్ట్రపతి నెల్లూరులోనే ఉండనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories