శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌
x
Highlights

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు...

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రిని అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న ఆమె... ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories