16 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత ..

16 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత ..
x
Highlights

తిరుమల : జులై 16న శ్రీవారి ఆలయంని 16 గంటలు ముయనున్నారు .. దీనికి గల కారణం చంద్రగ్రహణం .. జులై 16వ తేదీ రాత్రి 7గంటల నుంచి 17వ తేదీ వేకువజామున 5 గంటల...

తిరుమల : జులై 16న శ్రీవారి ఆలయంని 16 గంటలు ముయనున్నారు .. దీనికి గల కారణం చంద్రగ్రహణం .. జులై 16వ తేదీ రాత్రి 7గంటల నుంచి 17వ తేదీ వేకువజామున 5 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం ముసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు .. 17వ తేదీ తెల్లవారుజామున 1.31 గంటల నుంచి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం పడుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. గ్రహణానంతరం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం తర్వాత శ్రీనివాసుడిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories