ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం
x
Highlights

ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని... ఆ నమ్మకంతోనే పార్టీలో చేరానన్నారు రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. పార్టీలో చేరిన ఆనంతరం ఆయన...

ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని... ఆ నమ్మకంతోనే పార్టీలో చేరానన్నారు రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. పార్టీలో చేరిన ఆనంతరం ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అన్ని వ్యవస్థలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే... . పవన్ కల్యాణ్ నిలకడ, అవగాహన లేని వ్యక్తి అని... ఆయన వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరమన్నారు. పవన్‌ కల్యాణ్‌ కాపుల తరుపున మాట్లాడలేదని... ఆయన అభిప్రాయం మాత్రమే చెప్పారని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories