శ్రీశైలం దేవస్థానం లో నిధులు దుర్వినియోగం పై కీలక నిర్ణయం

శ్రీశైలం దేవస్థానం లో నిధులు దుర్వినియోగం పై కీలక నిర్ణయం
x
శ్రీశైలం దేవస్థానం
Highlights

శ్రీశైలం దేవస్థానం లో నిధులు దుర్వినియోగం పై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో 13 మంది ఉద్యోగుల తో పాటు మరో 20 మంది బ్యాంక్, ఔట్...

శ్రీశైలం దేవస్థానం లో నిధులు దుర్వినియోగం పై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో 13 మంది ఉద్యోగుల తో పాటు మరో 20 మంది బ్యాంక్, ఔట్ సోర్సింగ్ మొత్తం 33 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈఓకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక పోతే ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కే రామచంద్ర మోహన్ మాట్లాడుతూ ఇప్పటికే మొత్తం 2.56 కోట్ల రూపాయలు నిధులు పక్కదారి పట్టయని, దీనికి సంబందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories