వైసీపీ అధికారంలోకి వచ్చాక సాగు నీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి: దేవినేని ఉమా

వైసీపీ అధికారంలోకి వచ్చాక సాగు నీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి: దేవినేని ఉమా
x
Highlights

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు . ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే వంశధార-...

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు . ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే వంశధార- నాగావళి నదుల అనుసంధాన పనులను ఎందుకు నిలిపివేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీతో పాటు చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే పనులను నిలపివేశారని ఉమా విమ్శరించారు. ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచించాలని సీఎం జగన్‌కు సూచించారు. చంద్రబాబుని, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడానికే 14 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని దేవినేని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం జగన్‌ని దేవుళ్లతో పోల్చే స్థాయికి వైసీపీ సభ్యులు వెళ్లారని మండిపడ్డారు. పోలవరంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories