సీనియర్ నాయకుడు చనిపోయాడన్న బాధ లేకుండా మాపై బురదజల్లుతారా?: శ్రీకాంత్ రెడ్డి

సీనియర్ నాయకుడు చనిపోయాడన్న బాధ లేకుండా మాపై బురదజల్లుతారా?: శ్రీకాంత్ రెడ్డి
x
Highlights

ఏపీ ప్రభుత్వ మాజీ స్పీకర్ కోడెల అకాల మరణంపై ఏపీ ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. కోడెల...

ఏపీ ప్రభుత్వ మాజీ స్పీకర్ కోడెల అకాల మరణంపై ఏపీ ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయం చేయాలని చూస్తుందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్ నేత చనిపోయారనే బాధ లేకుండా టీడీపీ నాయకులు వైసీపీపై బురద జల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టు మార్టంలో అన్ని విషయాలు బయటపడతాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories