తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులది మలికిపురం మండలం మట్టపర్రుగా గుర్తించారు. తలుపులమ్మలోవ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories