చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మనందంలా మారిపోయాడు .. రామ్ గోపాల్ వర్మ

చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మనందంలా మారిపోయాడు .. రామ్ గోపాల్ వర్మ
x
Highlights

ఇప్పటికే ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న టిడిపిని నిన్న నలుగురు ఎంపీలు బీజేపిలో చేరి అ పార్టీకి మరింత షాక్ ని ఇచ్చారు .. ఇది ఇలా ఉంటే వివాదాస్పద...

ఇప్పటికే ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న టిడిపిని నిన్న నలుగురు ఎంపీలు బీజేపిలో చేరి అ పార్టీకి మరింత షాక్ ని ఇచ్చారు .. ఇది ఇలా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్ లతో టిడిపి పైన దండయాత్ర చేస్తున్నాడు .. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విదేశాల్లో ఉన్నప్పుడు నాదెండ్ల భస్కరావు వెన్నుపోటు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని అయన చంద్రబాబును ఉద్దేశించి ఈ వాఖ్యలు చేసారు.. అంతేకాకుండా మరో ట్విట్‌ చేస్తూ.. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం వైఎస్‌ జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. దీని అర్థం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారు' అని ఎద్దేవా చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories