ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం : అర్చకులకు జీతాల్లో 25 శాతం పెంపు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం : అర్చకులకు జీతాల్లో 25 శాతం పెంపు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .. ఏపిలో పనిచేసే అర్చకులకు శుభవార్తను అందజేసింది .. ఈ రోజు దేవాదాయశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .. ఏపిలో పనిచేసే అర్చకులకు శుభవార్తను అందజేసింది .. ఈ రోజు దేవాదాయశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు జీతాల్లో 25 శాతం వరకు వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు .. దీనిపై అయన తొలి సంతకం చేసారు . అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, బదిలీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు .. ఆలయాల భూములను కబ్జా చేయాలనీ చూస్తే ఎంతటివారికైనా చర్యలు తప్పవని అన్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories