బోటు ప్రమాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. జనసేన శ్రేణులకు పిలుపు

బోటు ప్రమాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. జనసేన శ్రేణులకు పిలుపు
x
Highlights

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో...

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతయ్యారనే విషయం బాధ కలిగించిందన్న పవన్ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories