ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ..

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ..
x
Highlights

ఏపీలో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 14వ...

ఏపీలో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల16న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ప్రకటించింది ఈసీ. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల నాని, కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందడటంతో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories