నేడు తిరుమలకు కొత్త గవర్నర్‌

నేడు తిరుమలకు కొత్త గవర్నర్‌
x
Highlights

ఏపీ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న బిష్వ భూషన్ హరిచందన్ ఇవాళ తిరుమలకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి 10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి...

ఏపీ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న బిష్వ భూషన్ హరిచందన్ ఇవాళ తిరుమలకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి 10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి హరిచందన్ బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి విజయవాడ వెళ్లనున్నారు. రేపు ఏపీ గవర్నర్‌గా బిష్వ భూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories