ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్‌ గ్రీన్ ట్రైబ్యునల్‌ షాక్‌‌

ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్‌ గ్రీన్ ట్రైబ్యునల్‌ షాక్‌‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్‌ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఊహించని షాకిచ్చింది. రాష్ట్రంలో పర్యావరణ అనుమతుల్లేని ప్రాజెక్టులు నిలిపివేయాలని ఆదేశించింది. ఎత్తిపోతల...

ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్‌ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఊహించని షాకిచ్చింది. రాష్ట్రంలో పర్యావరణ అనుమతుల్లేని ప్రాజెక్టులు నిలిపివేయాలని ఆదేశించింది. ఎత్తిపోతల పథకాలతో పర్యావరణం దెబ్బతింటోందంటూ మాజీ మంత్రి వట్టి వసంత్‌‌కుమార్ ఎన్జీటీని ఆశ్రయించడంతో నేషనల్‌ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఈ ఆదేశాలు ఇఛ్చింది. గోదావరి-పెన్నా, పట్టిసీమ, చింతలపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే కట్టాలని ఏపీకి సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories