మహిళా కమిషన్‌ చైర్మన్‌ పదవికి నన్నపనేని రాజీనామా

మహిళా కమిషన్‌ చైర్మన్‌ పదవికి నన్నపనేని రాజీనామా
x
Highlights

టీడీపీ మహిళా నాయకురాలు నన్నపునేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌కి తన రాజీనామా పత్రాన్ని...

టీడీపీ మహిళా నాయకురాలు నన్నపునేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌కి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానన్నారు నన్నపనేని రాజకుమారి. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ.. మూడేళ్ల రిపోర్ట్‌‌ను గవర్నర్‌కు అందజేశానన్నారు. తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories