టీటీడీ సభ్యులుగా నేరచరిత్ర కలిగిన ముద్దాయిలు : అచ్చెన్నాయుడు

టీటీడీ సభ్యులుగా నేరచరిత్ర కలిగిన ముద్దాయిలు : అచ్చెన్నాయుడు
x
Highlights

సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం తిరుమల పవిత్రతను...

సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాలరాస్తోందన్నారు. శేఖర్‌రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్‌గా నియమించారని విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారని , ఇప్పుడు మీ ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకుని ఆయనను బోర్డు మెంబర్‌గా నియమించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories