సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స
x
సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ రద్దు బిల్లును మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories