రివర్స్ టెండరింగ్ ప్రయోజనం త్వరలోనే తెలుస్తుంది : బొత్స

రివర్స్ టెండరింగ్ ప్రయోజనం త్వరలోనే తెలుస్తుంది : బొత్స
x
Highlights

ఏపీలో వంద రోజులనుంచి ప్రశాంత వాతావరణం ఉందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అయిదేళ్ల పాటూ అరాచక పాలన చేసిన చంద్రబాబు తన అనుయాయులతో, పెయిడ్...

ఏపీలో వంద రోజులనుంచి ప్రశాంత వాతావరణం ఉందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అయిదేళ్ల పాటూ అరాచక పాలన చేసిన చంద్రబాబు తన అనుయాయులతో, పెయిడ్ ఆర్టిస్టులతో కలసి కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో అన్నీ చట్టప్రకారమే జరుగుతున్నాయన్నారు.రాజధానిపై గెజిట్ ఇచ్చినట్లు ప్రూఫ్ చూపాలని సవాల్ చేశారు బొత్స.. టీడీపీ సర్కార్ నాలుగున్నరేళ్లు కాలక్షేపం చేసి చివరి మూడు నెలల్లో 36 వేల కోట్లు టెండర్లు పిలిచారని ఆరోపించారు.రివర్స్ టెండరింగ్ ప్రయోజనం బొత్సకు త్వరలోనే తెలుస్తుందన్నారు బొత్స..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories