కోడెల శివప్రసాదరావుకు హైకోర్టులో ఊరట

కోడెల శివప్రసాదరావుకు హైకోర్టులో ఊరట
x
Highlights

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శివరామకృష్ణలకు కాస్త ఊరట లభించింది. ఏపీ హైకోర్టు వారిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల, ఆయన కుమారుడు...

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శివరామకృష్ణలకు కాస్త ఊరట లభించింది. ఏపీ హైకోర్టు వారిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల, ఆయన కుమారుడు శివరాం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను శుక్రవారం విచారించిన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు వెలువరించింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబ సభ్యులపై 5 కేసులు నమోదై ఉన్నాయి. ఇద్దరిపై ఉన్న ఐదు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories