ముగిసిన కోడెల అంత్యక్రియలు... భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు

ముగిసిన కోడెల అంత్యక్రియలు... భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు
x
Highlights

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల చితికి ఆయన తనయుడు శివరామ్...

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల చితికి ఆయన తనయుడు శివరామ్ నిప్పు అంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కోడెల అంత్యక్రియల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories