ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం : జగన్ ..

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం : జగన్ ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన 'రాజన్న బడిబాట' కార్యక్రమంలో పాల్గొన్నారు .ప్రభుత్వ పాఠశాలల గురించి అయన...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన 'రాజన్న బడిబాట' కార్యక్రమంలో పాల్గొన్నారు .ప్రభుత్వ పాఠశాలల గురించి అయన మాట్లాడారు .. ప్రభుత్వ పాఠశాలల మరి ఘోరంగా తయారయ్యాయని కనీసం నీటి సదుపాయం కూడా సరిగ్గా లేదని అయన ఆవేదన వ్యక్తం చేసారు . కనీసం ఓ పాఠశాలకు కావాల్సిన కనీస సదుపాయాలు కూడా లేవని అయన అన్నారు. అయితే ప్రైవేటు స్కూల్స్ కి ఎక్కడ కూడా తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని దానికి రెండు సంవత్సరాలు పడుతుందని అయన అన్నారు . ప్రతీ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం రావాలి. అదే సమయంలో ప్రతీ స్కూలులోనూ తెలుగును తప్పనిసరి చేస్తామని అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories