రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి: ఎంపీ జీవీఎల్‌

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి: ఎంపీ జీవీఎల్‌
x
Highlights

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అందుకు బీజేపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు...

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అందుకు బీజేపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నాయని గుర్తుచేశారు. గత పాలకులు రాయలసీమను పట్టించుకోలేదని ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలని జీవీఎల్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories