చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు..97మందితో..

చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు..97మందితో..
x
Highlights

మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 97మందితో భధ్రతను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్‌పై NSG, ISW...

మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 97మందితో భధ్రతను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్‌పై NSG, ISW కలిసి నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని 5 ప్లస్ 2 భద్రత ఇవ్వాలంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక CSO‌నే కొనసాగించాలని కోర్టు తెలిపింది. కాన్వాయ్‌లో జామర్ వెహికిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories