నేడు అమరావతికి గవర్నర్‌ నరసింహన్‌

నేడు అమరావతికి గవర్నర్‌ నరసింహన్‌
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ కానున్నారు. విజయవాడకు రానున్న గవర్నర్‌ నరసింహన్‌‌ను ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు గేట్‌ వే...

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ కానున్నారు. విజయవాడకు రానున్న గవర్నర్‌ నరసింహన్‌‌ను ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు గేట్‌ వే హోటల్‌లో కలవనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories