శ్రీకాకుళంలో రెచ్చిపోయిన దొంగలు..ఒకే రోజు ఐదు దేవాలయాల్లో చోరీలు

శ్రీకాకుళంలో రెచ్చిపోయిన దొంగలు..ఒకే రోజు ఐదు దేవాలయాల్లో చోరీలు
x
Highlights

శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాత్రి దొంగలు రెచ్చిపోయారు. రాజాం పట్టణంలోని 5 దేవాలయాల్లో హుండీ లు కొట్టేశారు. కన్యాకాపారమేశ్వరి గుడితో పాటు రెండు...

శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాత్రి దొంగలు రెచ్చిపోయారు. రాజాం పట్టణంలోని 5 దేవాలయాల్లో హుండీ లు కొట్టేశారు. కన్యాకాపారమేశ్వరి గుడితో పాటు రెండు శివాలయాలు, ఒక ఆంజనేయస్వామి దేవాలయాల్లో హుండీలు చోరికి గురయ్యాయి. నగదు ఎంత మొత్తంలో చోరీకి గురయ్యిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సిసిటివి పుటేజ్ లో చోరీ చేసిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఒకే రోజు 5 దేవాలయాల్లో చోరీకి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. సిసి టివి పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories