మరో నలుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ..

మరో నలుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ..
x
Highlights

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ శాసన సభ సమావేశంలో మరో నలుగురు టీడీపీ సభ్యుల పైన సస్పెన్షన్ పైన వేటు పడింది . ఏపీ మరియు తెలంగాణా ప్రభుత్వ ప్రాజెక్ట్...

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ శాసన సభ సమావేశంలో మరో నలుగురు టీడీపీ సభ్యుల పైన సస్పెన్షన్ పైన వేటు పడింది . ఏపీ మరియు తెలంగాణా ప్రభుత్వ ప్రాజెక్ట్ నిర్మాణాలపైన ... పరస్పర నీటి వినియోగంపైన చర్చ జరిగింది . దీనిపైన జగన్ సమాధానం ఇచ్చే సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళను దిగారు . నినాదాలు చేసారు . అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి చెప్పిన వారు వినిపించుకోలేదు . వారిపైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు .

దీనితో అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి నలుగురు టీడీపీ సభ్యుల మీద సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు . దీనితో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేసారు . టీడీపీ సభ్యులు అశోక్‌, బాల వీరాంజ‌నేయ‌లు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు, వాసుప‌ల్లి గ‌ణేష్‌ను శాస‌న‌స‌భ నుండి ఈ రోజు స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ స‌స్పెండ్ చేస్తున్నట్లు స్పీక‌ర్ ప్రక‌టించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు టీడీపీ ఉప నేతలు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories