అనంతపురం జిల్లాలో రోడ్డెక్కిన రైతులు

అనంతపురం జిల్లాలో రోడ్డెక్కిన రైతులు
x
Highlights

అనంతపురం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వేరుశనగ విత్తనాల కోసం ఉదయాన్నే ఆందోళనకు దిగారు. సబ్సిడీ విత్తనాల కోసం వచ్చిన కళ్యాణదుర్గం మండల పరిధిలోని...

అనంతపురం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వేరుశనగ విత్తనాల కోసం ఉదయాన్నే ఆందోళనకు దిగారు. సబ్సిడీ విత్తనాల కోసం వచ్చిన కళ్యాణదుర్గం మండల పరిధిలోని రైతులంతా రోడ్డుపై బైఠాయించారు. విత్తనాల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో విత్తనాలు అందకుంటే.. పంట ఎలా వేస్తామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories