అమరావతిలో ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు

అమరావతిలో ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు
x
Highlights

అమరావతిలో ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ సమ్మిట్‌లో పాల్గొవడానికి వచ్చిన రోజా కాన్వయ్ అడ్డంగా నిలబడ్డారు....

అమరావతిలో ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ సమ్మిట్‌లో పాల్గొవడానికి వచ్చిన రోజా కాన్వయ్ అడ్డంగా నిలబడ్డారు.

అమరావతికి న్యాయం చేయాలని రోజా కాన్వయ్‌కు ముందు నినాదాలు చేశారు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ బయట కూడా రైతులు నిరసన వ్యక్తం చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories