విత్తనం కోసం వచ్చి ప్రాణం వదిలాడు

విత్తనం కోసం వచ్చి ప్రాణం వదిలాడు
x
Highlights

అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డ్‌లో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేరు శనగ విత్తనాలు...

అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డ్‌లో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేరు శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ మార్కెట్ యార్డులో రైతులు క్యూ కట్టారు ఈ క్రమంలో దాసరి సిద్దప్ప అనే వ్యక్తి క్యూ లైన్లో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి రైతులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో రైతులు మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories