కాసేపట్లో గ్రామ సచివాలయ పోస్టుల పరీక్ష

కాసేపట్లో గ్రామ సచివాలయ పోస్టుల పరీక్ష
x
Highlights

ఏపీ వ్యాప్తంగా కాసేపట్లో సచివాలయ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 13 జిల్లాల పరిధిలో 4 వేల 478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షా 26 వేల 728...

ఏపీ వ్యాప్తంగా కాసేపట్లో సచివాలయ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 13 జిల్లాల పరిధిలో 4 వేల 478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షా 26 వేల 728 పోస్టులకు 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారు. తొలి రోజు 15 లక్షల 49 వేల 941 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు. ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories