ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్‌కు CRDA నివేదిక

ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్‌కు CRDA నివేదిక
x
Highlights

ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్‌కు CRDA నివేదిక సమర్పించింది. నిర్మాణ వ్యయం రెండింతలు పెంచినట్టు నివేదికలో అధికారులు వెల్లడించారు. నాలుగు కోట్ల రూపాయల...

ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్‌కు CRDA నివేదిక సమర్పించింది. నిర్మాణ వ్యయం రెండింతలు పెంచినట్టు నివేదికలో అధికారులు వెల్లడించారు. నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించినా ... పూర్తయ్యే నాటికి 7 కోట్ల 59 రూపా‍యలు ఖర్చు చేసినట్టు తెలియజేశారు. అయితే నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకొనట్టు ఈ నివేదికలో తెలియజేశారు. ఈ నిర్మాణానికి జలవనరుల శాఖ అనుమతి నిరాకరించినట్టు నివేదికలో తెలియజేశారు. మొత్తం 15 అంశాలతో కూడిన నివేదికను CRDA అధికారులు సీఎం జగన్‌కు అందజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories