సీఎం జగన్ అధ్యక్షతన 24న కలెక్టర్ల సదస్సు

సీఎం జగన్ అధ్యక్షతన 24న కలెక్టర్ల సదస్సు
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలే...

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో నవరత్నాల అమలుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. రైతుల పథకాలు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు భారీ ఫీజు రీయింబర్స్‌మెంట్స్, పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలతోపాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories