నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌
x
Highlights

ఏపీ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకానున్నారు.

ఏపీ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో ఈ సమావేశం జరగనుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోనున్నారు. ఏపీలో ఏవోబీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్య చర్చకు రానుంది. మంగళవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories