జషిత్ కిడ్నాప్ పై స్పందించిన ఏపి సీఎం జగన్

జషిత్ కిడ్నాప్ పై స్పందించిన ఏపి సీఎం జగన్
x
Highlights

మండపేట బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపింది . అయితే దీనిపైన ఏపి సీఎం జగన్ స్పందిచారు . ఈ కేసును సాధించిన పోలీసులపై ప్రశంసలు...

మండపేట బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపింది . అయితే దీనిపైన ఏపి సీఎం జగన్ స్పందిచారు . ఈ కేసును సాధించిన పోలీసులపై ప్రశంసలు కురిపించారు జగన్ .. జషిత్ కిడ్నాప్ కేసు వివరాలను డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ కి వివరించారు . జషిత్ ని పట్టుకునేందుకు పోలీసులు తీసుకున్న చర్యల గురించి, కిడ్నాపర్లు జషిత్ ని వదిలేసినా వైనం గురించి జగన్ కి తెలిపారు . అ తర్వాత జగన్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ తో మాట్లాడారు . బాలుడిని సురక్షితంగా తీసుకువచ్చినందుకు అభినందనలు తెలిపారు . త్వరలోనే నిందుతులను పట్టుకొని కోర్టు ముందు హాజరు పరుస్తామని ఎస్పీ చెప్పుకొచ్చారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories