నంద్యాలలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

నంద్యాలలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే
x
Highlights

ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలతో దెబ్బతిన్న పంటలను, నివాసాలన జగన్‌...

ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలతో దెబ్బతిన్న పంటలను, నివాసాలన జగన్‌ పరిశీలించారు. ఆ తర్వాత వరద పరిస్థితిపై నంద్యాల మున్సిపల్‌ ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. వరద ప్రభావం, సహాయక చర్యలపై చర్చ జరిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories