Eluru: సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

Clash At Polling Station For Sarpanch By-Election In Eluru District
x

Eluru: సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

Highlights

Eluru: భారీగా మోహరించిన పోలీసులు

Eluru: ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంటలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీసీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories