దివంగత కాంగ్రెస్‌ నేతలకు నివాళులర్పించిన చంద్రబాబు

దివంగత కాంగ్రెస్‌ నేతలకు నివాళులర్పించిన చంద్రబాబు
x
Highlights

అమెరికా పర్యటన నుంచి హైదరాబాద్‌ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దివంగత కాంగ్రెస్‌ నేతలను పరామర్శించారు. జయపాల్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి...

అమెరికా పర్యటన నుంచి హైదరాబాద్‌ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దివంగత కాంగ్రెస్‌ నేతలను పరామర్శించారు. జయపాల్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. జయ్‌పాల్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్‌ నేత ముఖేష్‌ గౌడ్‌ కుటుంబసభ్యులనూ పరామర్శించారు. ముఖేష్‌ గౌడ్‌ మృతికి సానుభూతి వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు రేవంత్‌ రెడ్డి, ఎల్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories