గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు

గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు
x
Highlights

గుంటూరు జిల్లాలో వరద.. ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. వేమూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు....

గుంటూరు జిల్లాలో వరద.. ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. వేమూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రిజర్వాయర్లు అన్ని ఖాళీగా ఉన్నాయని, ఓ పద్దతి ప్రకారం నీరు వదిలితే ఇబ్బంది వచ్చేది కాదని అన్నారు. 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. వరద వచ్చి వారం దాటినా సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు చంద్రబాబు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories