కోడెల మృతితో భావోద్వేగానికి గురైన చంద్రబాబు..!

కోడెల మృతితో భావోద్వేగానికి గురైన చంద్రబాబు..!
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్రావు మరణం పట్ల టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి వార్త...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్రావు మరణం పట్ల టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి వార్త తెలియగానే చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories