కోడెల కుమార్తెపై కేసు

కోడెల కుమార్తెపై కేసు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. 2002లో కేశనపల్లిలో విక్రయించిన భూమికి...

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. 2002లో కేశనపల్లిలో విక్రయించిన భూమికి కప్పం చెల్లించాలంటూ కోడెల శివప్రసాద్ రావు బిడ్డ పునాటి విజయలక్ష్మి మరో ఇద్దరితో కలిసి ఓ మహిళను బెదిరించింది. దీంతో బాధితురాలు అరవపల్లి పద్మావతి పోలీసులను ఆశ్రయించింది. విజయలక్ష్మీతో పాటు బొమ్మిశట్టి శ్రీనివాసరావు, కల్యాణం రాంబాబులపై కేసు నమోద చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories