నాడు సీబీఐ వద్దన్నారు.. ఇప్పుడెందుకు మాట మార్చారు..?: బాబుపై బొత్స ఫైర్

నాడు సీబీఐ వద్దన్నారు.. ఇప్పుడెందుకు మాట మార్చారు..?: బాబుపై బొత్స ఫైర్
x
Highlights

అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స నిప్పులు చెరిగారు. పనికిమాలిన వ్యవస్థ అంటూ...

అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స నిప్పులు చెరిగారు. పనికిమాలిన వ్యవస్థ అంటూ నిందించిన చంద్రబాబు ఇప్పుడు అదే గవర్నర్‌ను ఏ ముఖం పెట్టుకుని కలిశారని ప్రశ్నించారు. ఇక సీబీఐని ఏపీ పొలిమేరకు కూడా రావొద్దన్న బాబు ఇప్పుడు సీబీఐ విచారణకు ఎలా డిమాండ్ చేస్తారని నిలదీశారు. కోడెల మృతిపై రాజకీయంచేసి లబ్దిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని బొత్స మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories