తెలుగు రాష్ట్రాల్లో త్వరలో బీజేపీ జెండా ఎగురుతుంది

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో బీజేపీ జెండా ఎగురుతుంది
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో బీజేపీ జెండా ఎగురుతుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ అన్నారు. అధికారంలో రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఉంటే...

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో బీజేపీ జెండా ఎగురుతుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ అన్నారు. అధికారంలో రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఉంటే ప్రజలకు పనులు చేయలేరని చెప్పారు. జగన్ బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చించిన విషయాలనే తాను చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ చేస్తే కాంట్రాక్టర్ ప్రపంచ ట్రైబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories