రెండు పార్టీలతో రాష్ట్రం నిండా మునుగుతోంది: కన్నా

రెండు పార్టీలతో రాష్ట్రం నిండా మునుగుతోంది: కన్నా
x
Highlights

సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు తీరుపై ట్విట్టర్‌లో మండిపడ్డారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ.

సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు తీరుపై ట్విట్టర్‌లో మండిపడ్డారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ. రాష్ట్రాన్ని వరదలు వణికిస్తుంటే సీఎం జగన్‌ అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఒకరు బిబీబిజీగా గడుపుతుంటే మరోకరు ఇల్లు మునిగిందని హైదరాబాద్‌కు జారుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల వల్ల రాష్ట్రం నిండమునుగుతోందని ఫైరయ్యారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories