ఏపీలో జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

ఏపీలో జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు
x
Highlights

ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది. ఆగస్టు 15 జెండావందనం చేసే మంత్రుల జాబితా కృష్ణా...

ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది.

ఆగస్టు 15 జెండావందనం చేసే మంత్రుల జాబితా

కృష్ణా జిల్లా- సీఎం జగన్మోహన్ రెడ్డి

శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

విజయనగరం - డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

విశాఖపట్నం- మంత్రి మోపిదేవి

తూర్పుగోదావరి- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్

గుంటూరు - మంత్రి పేర్ని నాని

ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు - మంత్రి సుచరిత

కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ

వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories