కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
x
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
Highlights

ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డి కేంద్ర, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి గ్రాంట్లు...

ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డి కేంద్ర, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి గ్రాంట్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ, పరిశ్రమల ఏర్పాటుపై చర్చంచారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు బుగ్గన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. బుగ్గనతోపాటు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, బల్లి దుర్గప్రసాద్‌, వంగా గీత, బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories