ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు
x
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ప్రవేశపరీక్షల కోసం...

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ప్రవేశపరీక్షల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం గడువును పొడిగించింది. అన్ని సెట్లకు జూన్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్‌ 15 వరకు ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories