మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం

మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం
x
Highlights

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైఎస్ హయాంలో మాదిరిగా ప్రాంతీయ...

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైఎస్ హయాంలో మాదిరిగా ప్రాంతీయ డెవలప్‌‌మెంట్‌ బోర్డుల ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు. మొత్తం 5 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలనుకుంటోన్న ప్రభుత్వం ఐదు బోర్డులకు ఐదుగురు ఛైర్మన్లను నియమించాలని భావిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు, రాయలసీమ బోర్డులు చేయనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories